ఆరోగ్యమే మహాభాగ్యం,అని పెద్దలన్నమాట అక్షరసత్యం, ఆరోగ్యరక్షణ కై పరిసరాలు శుభ్రంగా ఉండాలి .కాని పెరుగుతున్న వాయుకాలుష్యం ప్రజలలో అనేక అనారోగ్యాలను కలిగిస్తోంది.ఎలర్జీ,ఆస్తమా,బ్రాంకైటిస్,క్షయ వంటి ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులతో బాధపడేవారి సంఖ్య ఏటేటా పెరుడుతోంది.
No comments:
Post a Comment