తెలంగాణ వెబ్ న్యూస్;పట్టణంలోని ఎస్సీ,ఎస్టీ,బీసీ వసతి గృహాల విద్యార్థులకు మాలమహానాడు ఆధ్వర్యంలో ఆదివారం స్వైన్ ప్లూ వ్యాధి పై ఆవగాహన కల్పించి ఉచితంగా మాస్కులు,సబ్బులు పంపిణీ చేశారు.మాలమహనాడు నేతలు పట్టణంలోని ఎస్సీ బాలికలు,ఎస్టీ,బీసీ బాలుర వసతి గృహాలకు వెళ్లి స్వైన్ ప్లూ వ్యాధి పై ఆవగాహన కల్పించారు. అనంతరం వారికి మాస్కులు,సబ్బులు ఆందించారు.మాలమహానాడు గౌరవ అధ్యక్షుడు అర్జున్ కుమార్,బుచ్చిబాబు,వివేక్ వర్దన్,వేణుగోపాల్,నర్సింహులు,మహేందర్,
శేఖర్,బాల్ రాజ్,పద్మజ పాల్గొన్నారు.
No comments:
Post a Comment