తెలంగాణ వెబ్,న్యూస్;ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరగాల్సిన సాధారణ వైద్య పరీక్షలను కూడా ప్రైవేటుకు అప్పగించేందుకు సర్కారు యత్నింస్తోంది.రోగులకు అవసరమైన వైద్య పరీక్షలను కాంట్రాక్టు పద్ధతిపై ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించుందుకు తెరవెనుక కసరత్తు సాగుతోంది. ఈ కాసరత్తు కార్యరూపం దాలిస్తే...రాష్ట్రంలో నిత్యం లక్షల మంది ఒౌట్ పేషెంట్లకు,వేల మంది ఇన్ పేషెంట్లకు కొద్దో గొప్పో అందుతున్న ప్రభుత్వాసుపత్రుల సేవలు ఇకముందు నిర్వీర్యమయ్యే ప్రమాదం కనిపిస్తోంది.
No comments:
Post a Comment