All meadia

 

Friday, 30 January 2015

తప్పు చేస్తే ఎవరినీ ఉపేక్షించం

తెలంగాణ వెబ్ న్యూస్;తప్పులు చేస్తే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన మంత్రమండలి సభ్యులకు స్పష్టం చేశారు.తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు.శుక్రవారం హైదరాబాద్ లో మంత్రిమండలి సమావేశం జరిగింది.సుమారు ఏడు గంటలపాటు సమావేశం జరిగింది.తప్పులు చేసిన వారిని వదిలి పెట్టే ప్రసక్తేలేదన్నారు.

No comments:

Post a Comment