తెలంగాణ వెబ్ న్యూస్;ఆగ్రాలోని తాజ్మమహల్ ను అమెరికా అధ్యక్షుడు ఒబామా సందర్శించనున్న సందర్భంగా 27 న తాజ్ మహల్ ప్రాంగణంతో పాటు ఆగ్రా నగరంలో మూడు గంటల పాటు మొబైల్ ఫోన్ సర్వీసులు బంద్ కానున్నాయి. భద్రతాచర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. ఒ బామా దాదాపు మూడు గంటల పాటు తాజ్మహల్ లో గడపనున్నట్టు తెలిసింది.
No comments:
Post a Comment