All meadia

 

Wednesday, 21 January 2015

జర్నలిస్ట్ కుటుంబాలకు అండగా మేము ఉంటామని తెరాస మరో సారి రుజువు చేసింది. రామన్న స్పందించిన తీరు అభినందనీయం..కెసిఆర్ గారు కూడా సంతాపం తెలిపారు కూడా . స్వయం పాలన లాభం యిది . తెరాస ప్రభుత్వం జర్నలిస్ట్ ఫ్రెండ్లీ అనిపించేలా మరిన్ని నిర్ణయాలను తీసుకోవాలి

.

No comments:

Post a Comment