All meadia

 

Wednesday, 7 January 2015

ఎసెంట్ కాలేదు

తెలంగాణ వెబ్,న్యూస్;ఉమ్మడి ఎంసెట్ నిర్వహణ పై ఆంధ్రప్రదేశ్,తెలంగాణ రాష్ట్రాల విద్యాశాఖల మంత్రులు ఎవరి వైఖరికి వారు కట్టుబడి ఉన్నారు.మంగళవారం నిర్వహించిన విద్యామంత్రుల సదస్సుకు ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు,తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి హాజరయ్యారు. కేంద్ర హోంశాఖ మంత్రి  రాజ్ నాథ్ సింగ్,పట్టణాభివృద్ది శాఖ మంత్రి వెంకయ్యనాయుడిని గంటా శ్రీనివాసరావు కలిసి ఎంసెట్ అంశంపై చర్చించారు.

No comments:

Post a Comment