All meadia

 

Tuesday, 27 January 2015

త్వరలో తెలుగు సీఎం ముఖాముఖి

తెలంగాణ వెబ్ న్యూస్;ఆంధ్రప్రదేశ్,తెలంగాణకు సంబంధిచిన ముఖ్యమైన సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు,కేసీఆర్ లు నిర్ణయించారు. ఇక పై తరచూ సమావేశాలు జరిపేందుకు అంగీకరించారు.విద్యారంగం,విద్యుత్తు,నీటిపారుదల,ఉద్యోగుల విభజన వంటి అంశాలపై సమావేశాలు జరిపేందుకు సుముఖత చూపారు.గవర్నర్ నరసింహన్ సమక్షంలో ఈ మేరకు ఏకాభిప్రాయం కుదిరినట్లు తెలిసింది. గణతంత్ర  దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం గవర్నర్ ఇచ్చిన తేనీటి విందు  సందర్భంగా ముఖ్యమంత్రులు ఇద్దరూ రాజ్ భవన్ లో భేటీ అయ్యారు.

No comments:

Post a Comment