తెలంగాణ వెబ్,న్యూస్;విద్యా వ్యవస్థను సంస్కరణల బాట పట్టిస్తామని ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుంది.పదో తరగతి పరీక్షలను ఈ ఏడాది పాత విధానం (11 పేపర్లు)లోనే నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.మరోవైపు విద్యా బోధన మాత్రం నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ)కు అనుగుణంగా మారిన పాఠ్యప్రణాళికతో జరగాలని ఆదేశించింది. దీంతో ప్రభుత్వం పై ప్రైవేటు,కార్పొరేట్ స్కూళ్ల ఒత్తిడి ఫలించినట్లయింది.
No comments:
Post a Comment