All meadia

 

Sunday, 25 January 2015

పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ భేటీ

తెలంగాణ వెబ్ న్యూస్;తెరాస పార్టీ ముఖ్య నేతలతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అయ్యారు.రాష్ట్రంలో తాజా పరిణామాలపై  ఆయన వారితో చర్చిస్తున్నట్లు సమాచారం.ఎంపీ కడియం శ్రీహరిని పిలిపించినట్లు తెలుస్తోంది.ఉప ముఖ్యమంత్రి రాజయ్య అంశంపై ఇవాళ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.

No comments:

Post a Comment