తెలంగాణ వెబ్,న్యూస్;మాదిగలు చైతన్యవంతులు కావాలని,చెప్పులు కుట్టిన చేతులోనే చరిత్ర తిరగరాయాలని దళిత మేధావి డాక్టర్ వరం జ్యోతి పేర్కొన్నారు.నల్గొండ జిల్లా యాదగిరిగుట్ట సమీపాన గల వంగపల్లిలో దండోర కళామండలి ఆధ్వర్యాన మాదిగ కవులు,కళాకారుల రాష్ట్ర స్థాయి శిక్షణ శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పరంజ్యోతి మాట్లాడుతూ....మాదిగలు తెలంగాణను ఏలేందుకు సమాజ వికాసవంతులు కావాలని పిలుపునిచ్చారు.
No comments:
Post a Comment