telangana web news
Pages
Press Release
Upcoming events
All meadia
Thursday, 22 January 2015
మార్చి 11 నుంచి ఇంటర్మీడియెట్ పరీక్షలు
తెలంగాణ వెబ్,న్యూస్;
ఇంటర్మీడియేట్ పరీక్షలు మార్చి 11 నుంచి 31 వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలకు 9,90,912 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. జనరల్ కేటగిరిలో 9,33,038 మంది,ఒకేషనల్ లో 57,604 మంది విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారు.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment