All meadia

 

Thursday, 22 January 2015

మార్చి 11 నుంచి ఇంటర్మీడియెట్ పరీక్షలు

తెలంగాణ వెబ్,న్యూస్;ఇంటర్మీడియేట్ పరీక్షలు మార్చి 11 నుంచి 31 వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలకు  9,90,912 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. జనరల్ కేటగిరిలో 9,33,038 మంది,ఒకేషనల్ లో 57,604 మంది విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారు.

No comments:

Post a Comment