తెలంగాణ వెబ్ న్యూస్;ఐఐటీ,ఎన్ ఐటీ ప్రవేశాలకు ఉద్దేశించిన జేఈఈ పరీక్షలో తెలంగాణ విద్యార్థులకు తలెత్తిన సమస్య పరిష్కారం దిశగా రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా మండలి అడుగులు వేస్తోంది. దరఖాస్తుల్లో మార్పులకు మరి కొన్ని గంటలు మాత్రమేగడువున్న నేపథ్యంలో మండలి అధికారులు దీని పై సీబీ ఎన్ ఈ అధికారులతో సంప్రందించి విద్యార్థుల్లో తలెత్తిన గందరగోళాన్ని పరిష్కరించే ప్రయత్నం చేశారు.దరఖాస్తులో ఏ బోర్డు కింద ఇంటర్మీడియెట్ పరీక్ష రాస్తున్నారని పేర్కొనే చోట తెలంగాణ ఇంటర్మీడియెట్ విద్యామండలి పేరు లేకపోవటంతో గందరగోళం తలెత్తిన సంగతి తెలిసిందే.
No comments:
Post a Comment