All meadia

 

Tuesday, 6 January 2015

MGNREGS ఏలాంటి పరిమితులు విధించవద్దు- పంచాయితీరాజ్ మంత్రి కె.తారక రామా రావు · దేశ చరిత్రలో మెదటి సారి పేదలకి, బలహీన వర్గాలకి నిజమైన voice and choice · 95 శాతం గ్రామీణ కుటుంబాలు MGNREGS పై ప్రత్యక్షంగానో పరోక్షంగానో అధార పడ్డాయి · పథకాన్ని పరిమితం చేస్తే వీపరీత దుష్పరిణామాలు చోటు చేసుకుంటాయని అవేదన · MGNREGS మరింత వినూత్న పద్దత్తుల్లో సరికోత్త ప్రయోగాలతో అమలు చేయాలి MGNREGS పధకాన్ని కేంద్రం కుదిస్తుందన్న వార్తలు తమకు అందోళనకలిగిస్తున్నాయని మంత్రి కె.తారక రామారావు తెలిపారు. దక్షిణాది రాష్ర్టాల గ్రామీణాబివృద్ధి మరియు పంచాయితీ రాజ్ శాఖ మంత్రులతో కేంద్ర ప్రభుత్వ గ్రామీణాభివృధ్ది శాఖ కేరళలోని కోవలంలో జాతీయా ఉపాదిహమీ పధకం పై నిర్వహించిన సదస్సులో తెలంగాణ పంచాయితీరాజ్ మంత్రి కె.తారక రామా రావు పాల్లోన్నారు. దేశ చరిత్రలో మెదటి సారి పేదలకి, బలహీన వర్గాలకి నిజమైన voice and choice కల్పించిందన్నారు. 95 శాతం గ్రామీణ కుటుంబాలు MGNREGS పై ప్రత్యక్షంగానో పరోక్షంగానో అధార పడ్డాయని తెలిపారు. ఇలాంటి పథకాన్ని పరిమితం చేస్తే వీపరీత దుష్పరిణామాలు చోటు చేసుకుంటాయని అవేదన వ్యక

.

No comments:

Post a Comment