All meadia

 

Wednesday, 21 January 2015

స్వైన్ ప్లూపై తెలంగాణ సఎం కేసీఆర్ సమీక్ష

తెలంగాణ వెబ్,న్యూస్;స్వైన్ ప్లూపై వైద్య,ఆరోగ్య శాఖ అధికారులతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సచివాలయంలో సమీక్ష నర్వహిస్తున్నారు.ఉప ముఖ్యమంత్రి రాజయ్యతో పాటు,పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. స్వైన్ ప్లూ వల్ల తెలంగాణ లో ఇప్పటి వరకు 21 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.

No comments:

Post a Comment