All meadia

 

Wednesday, 7 January 2015

పిల్లలను తప్పకుండా బడికి పంపాలి

తెలంగాణ వెబ్,న్యూస్;వికలాంగులని తల్లిదండ్రులు తమ పిల్లలను నిర్లక్ష్యంతో బడికి పంపకుండా ఇంటి దగ్గర ఉంచుకోరాదని మండల విద్యాధికారి మనోహర్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఎమ్మార్సీ భవనంలో సర్వశిక్షఅభియాన్ ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలు గల పిల్లల తల్లిదండ్రులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు.కార్యక్రమంలో ఐఈడీ ఉపాధ్యాయులు కృష్ణయ్య,ఫిజియోథెరపి నర్సింహులు,సీఆర్పీలు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment