telangana web news
Pages
Press Release
Upcoming events
All meadia
Thursday, 29 January 2015
గొర్రెల మంద పై చిరుత దాడి;భయాందోళనలో స్తానికులు
తెలంగాణ వెబ్ న్యూస్,
అనంతపురం జిల్లా రొద్దం మండలం లోచేర్లలో గొర్రెల మందపై చిరుతపులులు దాడి చేశాయి. ఈ దాడిలో 70 గొర్రెలు మృతి చెందాయి. చిరుతల సంచారంతో స్థానికులు భయాందోళనలకు లోనవుతున్నారు.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment