All meadia

 

Thursday, 29 January 2015

గొర్రెల మంద పై చిరుత దాడి;భయాందోళనలో స్తానికులు

తెలంగాణ వెబ్ న్యూస్,అనంతపురం జిల్లా రొద్దం మండలం లోచేర్లలో గొర్రెల మందపై చిరుతపులులు దాడి చేశాయి. ఈ దాడిలో 70 గొర్రెలు మృతి చెందాయి. చిరుతల సంచారంతో స్థానికులు భయాందోళనలకు లోనవుతున్నారు.

No comments:

Post a Comment