All meadia

 

Saturday, 10 January 2015

వేయి గ్రామాల్లో పర్యటిస్తా

తెలంగాణ వెబ్,న్యూస్;పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతం ప్రజలకు సాగునీటి  సౌకర్యం కల్పించి,84 గ్రామాల ప్రజలను  పట్టి పీడిస్తున్న 111 ఉత్తర్వును రద్దు చేయించినప్పుడే ఎంపీగా తాను విజయం సాధించినట్లు అవుతుందని చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. చేవెళ్ల మండలం గొల్లపల్లి గ్రామంలో శనివారం ఆహార భద్రత పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...అయిదేళ్లలో నియోజకవర్గంలోని వేయి గ్రామాలు,వేయి బస్తీల్లో పర్యటించి అక్కడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.

No comments:

Post a Comment