All meadia

 

Tuesday, 20 January 2015

తేది- 20-01-2015 పత్రికా ప్రకటన వాటర్ గ్రిడ్ పనులను క్షేత్రస్ధాయిలో పరిశీలించేందుకు పంచాయితీ రాజ్ శాఖ -మంత్రి కె. తారక రామా రావు వాటర్ గ్రిడ్ పనులను క్షేత్రస్ధాయిలో పరిశీలించేందుకు పంచాయితీ రాజ్ శాఖ మంత్రి కె. తారక రామా రావు రేపు మహబూబ్ నగర్ జిల్లాలో పవ్యించనున్నారు. రేపు ఉదయం హైదారాబాద్ నుంచి బయలు దేరి జిల్లాలోని కోల్లాపూర్ మండలంలో కల్వకుర్తి ఏత్తిపోతల పథకం వద్ద తెలంగాణ వాటర్ గ్రిడ్ కోసం ఏల్లూరు గ్రామం వద్ద నిర్మించబోయే ఇంటెక్ వెల్ తాలుకు సర్వే మరియు డిజైన్ పనులను పరిశీలించనున్నారు. వాటర్ గ్రిడ్ పనులను పర్యవేక్షించేందుకు ఇక నుంచి వరుసగా క్షేత్ర స్ధాయిలో పర్యటనలు చ యనున్నట్లు మంత్రి కె.తారక రామా రావు తెలిపారు. వాటర్ గ్రిడ్ కోసం జిల్లాలో జరుగుతున్న పనులను సమీక్ష నిర్వహించనున్నారు. ఏల్లూర్ పర్యటన తర్వతా కోల్లాపూర్ లోని కెఏల్ ఐ గెస్ట్ హౌస్లో పంచాయితీరాజ్, అర్ డబ్యూయస్ శాఖలతోపాటు అసరా పింక్షన్ల మీద సమీక్ష నిర్వహిస్తారు. ఈపర్యటనలో జిల్లా మంత్రులు జూపల్లి క్రిష్టారావు, లక్ష్మారెడ్డిలతోపాటు పలువురు ప్రజాప్రతినిధులు పర్యటనలో పాల్గోంటారు. హైదరాబాద్ నుంచి మంత్రి కె.తారక రామా రావు వెంట పంచాయ

.

No comments:

Post a Comment