All meadia

 

Sunday, 25 January 2015

మద్యం సేవించి వాహనాలు నడిపిన 24 మందిపై కేసు

తెలంగాణ వెబ్ న్యూస్;హైదరాబాద్ బంజారాహిల్స్ లో శనివారం అర్థరాత్రి ట్రాఫిక్  పోలీసులు తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా మద్యం సేవించి వాహనాలు నడిపిన 24 మంది పై కేసులు నమోదు చేశారు.12 కార్లు 10 ద్విచక్రవాహనాలు, రెండు ఆటోలను స్వాదీనం చేసుకున్నారు.

No comments:

Post a Comment