తెలంగాణ వెబ్ న్యూస్;కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఆసుపత్రిలో చేరిన ప్రముఖ హాస్యనటుడు ఎంఎస్ నారాయణ కన్నుమూశారు.జనవరి 19న భీమవరంలో అస్వస్థతకు గురైనా ఆయనను విజయవాడ ఆసుపత్రికి తరలించారు.అక్కడి నుంచి మెరుగైన చికిత్సకోసం హైదరాబాద్ తీసుకొచ్చారు.కొండాపూర్ లోని కిమ్స్ ఆస్పత్రిలోచికిత్స పొందుతూ ఎంఎస్ నారాయణ శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.
No comments:
Post a Comment