All meadia

 

Tuesday, 13 January 2015

పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామీణ పేదల జీవీతాల్లో వెలుగునింపుతాం.. పంచాయితీరాజ్ శాఖ మంత్రి కె.తారకరామా రావు · గ్రామాల్లోని 264 కోట్లతో పేదలకి జీవనోపాదుల కల్పన ద్వారా వారి అదాయాన్ని పెంచుతాం · 2.5 లక్షల ప్రోడ్యూసర్ల ద్వారా ప్రోడ్యూసర్ అర్గనైజేషన్ల ఏర్పాటు · ప్రోడ్యూసర్ అర్గనైజేషన్ల ద్వార వరి, కందులు, డెయిరీ, గొర్రెలు, కూరగాయల వంటి వ్యవసాయ, వ్యవసాయేతర ఉత్పత్తులు · ఉత్పత్తుల ద్వారా కృషి మార్టుల ఏర్పాటు · మెత్తం 150 మండాలాల్లోని, 2879 గ్రామా పంచాయితీల్లో పల్లెప్రగతి చేపడుతున్నామని, మెత్తం 77లక్షల77వేల,643 జనాబాను కవర్ చేస్తుందని, సూమారు 37 లక్షల పేద ప్రజలకి ఈపథకం ద్వార లబ్ధి · ప్రోడ్యూసర్ అర్గనైజేషన్లకి అధునాతన వ్యవసాయ మెళకువలు, మార్కెటింగ్ సౌకర్యాలు, శిక్షణ · పల్లెప్రగతిలో భాగంగా చేపట్టనున్న వ్యవసాయ అనుబంధ కార్యక్రమాల అమలుపై వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డితో ఉమ్మడి సమావేశం · పల్లెప్రగతి కార్యక్రమం మంచి ప్రయత్నమన్న మంత్రి పోచారం...తమ శాఖ పూర్తి సహకారం ఉంటుందన్నా పోచారం పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామీణ పేదల జ

.

No comments:

Post a Comment