తెలంగాణ వెబ్,న్యూస్;స్వైన్ ప్లూ పై ప్రజలు భయపడాల్సిన పనిలేదని.నివారణకు అవసరమైన మందులు అందుబాటులోకి వచ్చేశాయని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాదికారి డాక్టర్ రెడ్డి శ్యామల తెలిపారు. శుక్రవారం స్థానిక కార్యాలయంలోని తన ఛాంబరులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్లూవిర్ సిరప్.ప్లూవిర్ మాత్రలు జిల్లాకు వచ్చాయని భయంలేదని భరోసా ఇచ్చారు. జిల్లాలోని కాశీబుగ్గలో నివసిస్తున్న ఒకరికి స్త్వెన్ ప్లూ సోకిందన్న సమాచారం తమకు అందిన వెంటనే విచారణ జరిపించామన్నారు.అయిదేళ్ల కిందట సంబంధిత కుటుంబం మెదక్ వెళ్లిపోయి స్థిరపడిందని తెలిపారు.
No comments:
Post a Comment