తెలంగాణ వెబ్ న్యూస్;పింఛన్ల చెల్లింపుల పై కలెక్టర్లు,అధికారులతో తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ వీడియా కాన్ఫరెన్స్ నిర్విహించారు.ఫిబ్రవరి 10 నుంచి 15 వరకు పింఛన్ల చెల్లింపులు చేపట్టాలని ఆదేశించారు.పట్టణాల్లో బ్యాంకు ఖాతాల ద్వారా పింఛన్ల చెల్లింపునకు కసరత్తు చేయాలని సూచించారు.నిజామాబాద్,నల్గొండ జిల్లాల్లో పోస్టాఫీసుల ద్వారా పింఛన్ల చెల్లించాలని పేర్కొన్నారు.
No comments:
Post a Comment