All meadia

 

Saturday, 17 January 2015

తేది-17-01-2015 పత్రికా ప్రకటన సమగ్ర తెలంగాణ అభివృధ్దికి కోసం సంక్షేమం, వ్యవసాయం, పారిశ్రామికాభివృధ్ది రంగాలే లక్ష్యంగా పనిచేస్తున్నాం– పంచాయితీరాజ్ శాఖ మంత్రి కె. తారక రామారావు · గ్రామ కార్యదర్శులతో ప్రత్యేకంగా గంటపాటు తన కార్యలయంలో సమావేశమైన మంత్రి · ఉమ్మడి చెక్ పవర్ పైన ప్రభుత్వ వెనక్కి వెళ్లదు · ప్రజల పన్నులు, ప్రభుత్వ నిధులు దుర్వినియోగమైతే కఠిన చర్యలుంటాయని హెచ్చరిక · త్వరలో సర్పంచ్, గ్రామకార్యదర్శలకి శిక్షణా కార్యక్రమం ఏర్పాటు · పంచాయితీ సెక్రటరీలతో మంత్రి సమావేశం తమ ప్రభుత్వం సమగ్ర తెలంగాణ అభివృధ్దికి కోసం సంక్షేమం, వ్యవసాయం, పారిశ్రామికాభివృధ్ది వంటి మూడు రంగాలే లక్ష్యంగా పని చేస్తున్నదని పంచాయితీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపారు. సంక్షేమం రంగంలో పించన్లు, పేదరిక నిర్మూలన కార్యక్రమాలను పెద్ద ఏత్తున చేపడుతున్నట్టు తెలిపారు. దీంతోపాటు వ్యవసాయభివృధ్దిలో చేరువుల పునరుధ్దరణ వంటి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. గ్రామాలను సమగ్రంగా అభివృధ్ది చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమం, అభివృధ్ది కార్యక్రమాలు ప్రజల

.

No comments:

Post a Comment