All meadia

 

Wednesday, 21 January 2015

అంబేడ్కర్ యువజన సంఘం

తెలంగాణ వెబ్,న్యూస్;ఫరూఖ్ నగర్ మండలం గంట్లవెల్లి లో అంబేడ్కర్ యువజన సంఘం కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్  తెలిపారు.అధ్యక్షుడిగా మిద్దె బాల్ రాజు,ఉపాధ్యక్షుడిగా చారకొండ నర్సింహులు,ప్రధాన  కార్యదర్శిగా శివకుమార్,సంయుక్త కార్యదర్శిగా విఠ్యాల రవికుమార్ ,కోశాధికారిగా నర్సింహతోపాటు కార్యవర్గ సభ్యులుగా 11 మందిని ఎన్నుకున్నట్లు తెలిపారు.

No comments:

Post a Comment