తెలంగాణ వెబ్,న్యూస్;వరంగల్ పట్టణంలో ని లక్ష్మీపురం కాలనీలో పేదల ఇళ్ల నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు.అనంతరం అర్హులకు పింఛను,ఆహారభద్రత కార్డులు పంపిణీ చేశారు.కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి రాజయ్య,ఎంపీ కడియం శ్రీహరి,ఎమ్మెల్యే కొండాసురేఖ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment