పేదలకు డబుల్ బెడ్ రూం
పథకం ఇంత వరకు అమలు చేయలేదని, దీనిపై ఈ నెల 25న హౌసింగ్ కార్పొరేషన్ ఎదుట
ఆందోళన చేస్తామని తెలంగాణ సీపీఎం పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
పేర్కొన్నారు. బుధవారం ఆయన హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడుతూ... ప్రభుత్వ
భూముల అమ్మకాలను నిలిపివేయాలన్నారు. అలాగే పాఠశాలలు, ఆస్పత్రులను
ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, అవి అధ్వాన్న స్థితిలో ఉన్నా... కనీసం
ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు.
No comments:
Post a Comment