All meadia

 

Wednesday, 19 August 2015

అప్పా డీఐజీని తెలంగాణ సీఎస్ దూషించిన వైనంపై..గవర్నర్‌కు ఫిర్యాదు చేశాం: డీజీపీ జేవీ రాముడు

అప్పా డీఐజీని తెలంగాణ సీఎస్ దూషించిన వైనంపై.. గవర్నర్‌కు ఫిర్యాదు చేశామని డీజీపీ జేవీ రాముడు తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... 15 రోజుల్లో విజయవాడలో డీజీపీ క్యాంప్ ఆఫీస్ సిద్దమవుతుందని, ప్రస్తుతానికి సీఎం క్యాంప్ ఆఫీస్ సమీంలోని ఆఫీసర్స్ క్లబ్‌లో క్యాంప్ కార్యాలయం, నివాసంగా ఏర్పాటుచేసుకొని గృహ ప్రవేశం చేసినట్లు తెలిపారు. కాగా... పోలీస్ శాఖ నూతన భవనాలకు రూ.7 వేల కోట్లు అవసరమని, అలాగే భవనాల నిర్మాణాలకుగానూ వివిధ ప్రాంతాల్లో 3,300 ఎకరాలను పరిశీలిస్తున్నామన్నారు.

No comments:

Post a Comment