మెదక్; జిల్లాలోని ఎర్రవల్లిలో
నిర్వహించిన సీఎం కేసీఆర్ సభలో ఓ పాము కలకలం సృష్టించింది. సభా
ప్రాగణంలోకి పాము రాగానే అందరూ భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన
అధికారులు పామును పట్టుకునేందుకు యత్నించగా అది పుట్టలోకి వెళ్లిపోయింది. ఈ
ఉదయం ఎర్రవల్లిలో పర్యటించిన సీఎం కేసీఆర్ పాదయాత్ర చేస్తూ ప్రజల సమస్యలను
అడిగి తెలుసుకున్నారు.
No comments:
Post a Comment