సిబ్బంది 19 మంది..
వృద్ధాప్య పింఛనుదారులు వందలమంది. ఇంతమందినీ బయోమెట్రిక్ పద్ధతుల్లో
పరీక్షించాలి. వారి వేలిముద్రలు బయో మిషన్కు సరిపోవాలి. అంతా పక్కాగా
ఉన్నదనుకొంటేనే.. పింఛను అందించాలి. ఈ తతంగమంతా ముగిసేసరికి అరగంట నుంచి
గంట సేపు పడుతుంది. అదీ మధ్యలో బయో మిషన్ మొరాయించకపోతేనే! ఇలా అవస్థలు
పడినా.. రోజుకు ముఫ్ఫై మందికి మించి పరీక్షలు.. పింఛను మంజూరు జరిగే
పరిస్థితి లేదు. హైదరాబాద్ హయత్నగర్లోని పోస్టాఫీసు వద్ద సతికిలబడిన ఈ
వృద్ధులు పింఛను కోసమే ఇలా వేచిచూస్తున్నారు.
No comments:
Post a Comment