All meadia

 

Thursday, 27 August 2015

వృద్ధాప్యానికి పింఛను ‘పరీక్ష’

సిబ్బంది 19 మంది.. వృద్ధాప్య పింఛనుదారులు వందలమంది. ఇంతమందినీ బయోమెట్రిక్‌ పద్ధతుల్లో పరీక్షించాలి. వారి వేలిముద్రలు బయో మిషన్‌కు సరిపోవాలి. అంతా పక్కాగా ఉన్నదనుకొంటేనే.. పింఛను అందించాలి. ఈ తతంగమంతా ముగిసేసరికి అరగంట నుంచి గంట సేపు పడుతుంది. అదీ మధ్యలో బయో మిషన్‌ మొరాయించకపోతేనే! ఇలా అవస్థలు పడినా.. రోజుకు ముఫ్ఫై మందికి మించి పరీక్షలు.. పింఛను మంజూరు జరిగే పరిస్థితి లేదు. హైదరాబాద్‌ హయత్‌నగర్‌లోని పోస్టాఫీసు వద్ద సతికిలబడిన ఈ వృద్ధులు పింఛను కోసమే ఇలా వేచిచూస్తున్నారు.

No comments:

Post a Comment