వచ్చే విద్యాసంవత్సరం లోగా
డీఎస్సీ నిర్వహిస్తామని రాష్ట్ర డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి
వెల్లడించారు. డైట్సెట్ ఫలితాలను మంత్రి కడియం విడుదల చేశారు. సెప్టెంబరు
నెలాఖరులోగా విద్యావాలంటీర్లను నియమిస్తామన్నారు. రేషనలైజేషన్ ప్రక్రియ
కొలిక్కి వస్తుందని మంత్రి పేర్కొన్నారు.
No comments:
Post a Comment