All meadia

 

Monday, 24 August 2015

వచ్చే విద్యాసంవత్సరంలోగా డీఎస్సీ నిర్వహిస్తాం - మంత్రి కడియం

వచ్చే విద్యాసంవత్సరం లోగా డీఎస్సీ నిర్వహిస్తామని రాష్ట్ర డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి వెల్లడించారు. డైట్‌సెట్‌ ఫలితాలను మంత్రి కడియం విడుదల చేశారు. సెప్టెంబరు నెలాఖరులోగా విద్యావాలంటీర్లను నియమిస్తామన్నారు. రేషనలైజేషన్‌ ప్రక్రియ కొలిక్కి వస్తుందని మంత్రి పేర్కొన్నారు.

No comments:

Post a Comment