telangana web news
Pages
Press Release
Upcoming events
All meadia
Thursday, 20 August 2015
ఏపీ సీఎం, సీఎస్ కార్యాలయాలు విజయవాడకు తరలింపు!
హైదరాబాద్లోని సచివాలయంలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు, సీఎస్ల కార్యాలయాలు, కేబినెట్ సెక్షన్లను విజయవాడలోని మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లాట్స్కు తరలించాలని నిర్ణయించారు. ఈ మేరకు గురువారం సాయంత్రం ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment