All meadia

 

Tuesday, 25 August 2015

ఇంటర్‌ ‘ప్రైవేటు’కు హాజరు మినహాయింపు

ఈ విద్యా సంవత్సరం ఇంటర్మీడియట్‌ పరీక్షలకు హాజరయ్యే ఆర్ట్స్‌ గ్రూప్‌ ప్రైవేటు(కాలేజీలో చదవని) విద్యార్థులకు హాజరు మినహాయించారు. ఈ మినహాయింపు పొందాలంటే విద్యార్థులు రూ.500 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. వచ్చే నెల 9లోగా హాజరు మినహాయింపు ఫీజుతోపాటు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాలి. రూ.200 లేట్‌ఫీజుతో వచ్చే నెల 16 నుంచి 30 వరకు ఫీజు చెల్లించొచ్చు.

No comments:

Post a Comment