ఈ విద్యా సంవత్సరం
ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరయ్యే ఆర్ట్స్ గ్రూప్ ప్రైవేటు(కాలేజీలో
చదవని) విద్యార్థులకు హాజరు మినహాయించారు. ఈ మినహాయింపు పొందాలంటే
విద్యార్థులు రూ.500 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. వచ్చే నెల 9లోగా హాజరు
మినహాయింపు ఫీజుతోపాటు ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించాలి. రూ.200
లేట్ఫీజుతో వచ్చే నెల 16 నుంచి 30 వరకు ఫీజు చెల్లించొచ్చు.
No comments:
Post a Comment