All meadia

 

Friday, 21 August 2015

ఓటు తప్పనిసరి కాదు

ఎన్నికల్లో ఓటెయ్యడం తప్పనిసరి చేస్తూ గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆ రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది. ఓటెయ్యకపోతే వందరూపాయల జరిమానా కూడా విధిస్తూ గుజరాత్ ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. వంద శాతం ఓటింగ్ సాధించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రజాస్వామ్యంలో ఓటు వేయకపోవడం సరైంది కాదనేది గుజరాత్ ప్రభుత్వ వాదన. అందుకే కంపల్సరీ ఓటింగ్ చట్టం తీసుకొచ్చింది. అయితే దీనిపై గుజరాత్ హైకోర్టు ప్రస్తుతానికి స్టే విధించింది.

No comments:

Post a Comment