రాత్రిళ్లు
నగరంలో సంచరించే పోకిరీలకు పోలీసులు కౌన్సెలంగ్ ఇచ్చారు. శనివారం
అర్థరాత్రి పాతబస్తీ ఏరియాలో సంచరిస్తున్న 100 మంది పోకిరీలను పోలీసులు
అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం వారికి డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో
తల్లిదండ్రుల సమీక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చారు
No comments:
Post a Comment