All meadia

 

Sunday, 23 August 2015

డీసీపీ ఆధ్వర్యంలో పోకిరీలకు కౌన్సెలంగ్

రాత్రిళ్లు నగరంలో సంచరించే పోకిరీలకు పోలీసులు కౌన్సెలంగ్ ఇచ్చారు. శనివారం అర్థరాత్రి పాతబస్తీ ఏరియాలో సంచరిస్తున్న 100 మంది పోకిరీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం వారికి డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో తల్లిదండ్రుల సమీక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చారు

No comments:

Post a Comment