హైదరాబాద్;చార్మినార్ మాజీ ఎమ్మెల్యే ఇబ్రహీం బిన్ అబ్దుల్లా మస్కతి కన్నుమూశారు.అనారోగ్యంతో బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన తీవ్ర అస్వస్థతతో సోమవారం ఉదయం మృతి చెందారు.ఆయన అంత్య క్రియలను కంచన్ బాగ్ లోని కబరస్తాన్ లో నిర్వహించనున్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు.టీడీపీ మాజీ ఉపాధ్యక్షుడిగా కుడా పనిచేసిన ఆయన మస్కతి పేరుతో పాల డెయిరీని స్థాపించారు.
No comments:
Post a Comment