మండలం
యూనిట్గా ఊరూరా చీప్ లిక్కర్ విక్రయాలకు రంగం సిద్ధం చేస్తున్న తెలంగాణ
సర్కారు.. అదే సమయంలో జిల్లాకో డీ అడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు
సిద్ధమైంది. మద్యం తాగడం వల్ల కలిగే దుష్పరిణామాలు, అనర్థాల గురించి
మందుబాబులకు అవగాహన కల్పించే ఉద్దేశంతో ఏర్పాటు చేయనున్న ఈ సెంటర్ల ఫైలుకు
సీఎం కేసీఆర్ బుధవారం ఆమోద ముద్ర వేశారు. ఈ కేంద్రాలను స్వచ్ఛంద సంస్థలు,
అమృత, డిజైర్ వంటి ఫౌండేషన్లకు ఇవ్వనున్నారు. ఈ డీ-అడిక్షన్ సెంటర్ల కోసం
ప్రభుత్వం రూ.50 కోట్లను ఖర్చు చేయనుంది.
No comments:
Post a Comment