నాగం జనార్దన్రెడ్డి
ప్రారంభించిన ఉద్యమ వేదికతో బీజేపీకి సంబంధం లేదని ఆ పార్టీ అధికార
ప్రతినిధి కృష్ణసాగర్ స్పష్టం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ
టీఆర్ఎస్కు అసలు ప్రతిపక్షం బీజేపీనే అని అన్నారు. రాష్ట్రంలో నిరంకుశ
పాలన సాగుతోంది ఆరోపించారు. టీఆర్ఎస్ వైఫల్యాలపై ఉద్యమం ఉదృతం చేస్తామని
కృష్ణసాగర్ తెలిపారు.
No comments:
Post a Comment