తెలంగాణ ప్రభుత్వం
తీసుకువచ్చిన చీప్ లిక్కర్ పాలసీకి కాంగ్రెస్ వ్యతిరేకమని టీ.పీసీసీ చీఫ్
ఉత్తమ్కుమార్రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం నేరేడుచర్ల మండలంలో
ఉత్తమ్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
చీప్ లిక్కర్ పాలసీ కారణంగా యువత పక్కదోవ పడుతుందన్నారు. చీప్ లిక్కర్ పాలసీపై మహిళలతో కలిసి ఉద్యమిస్తామని ఆయన తెలిపారు. రైతులకు వెంటనే రూ.లక్ష రుణమాఫీ చేయాలని ఉత్తమ్కుమార్రెడ్డి డిమాండ్ చేశారు.
చీప్ లిక్కర్ పాలసీ కారణంగా యువత పక్కదోవ పడుతుందన్నారు. చీప్ లిక్కర్ పాలసీపై మహిళలతో కలిసి ఉద్యమిస్తామని ఆయన తెలిపారు. రైతులకు వెంటనే రూ.లక్ష రుణమాఫీ చేయాలని ఉత్తమ్కుమార్రెడ్డి డిమాండ్ చేశారు.
No comments:
Post a Comment