All meadia

 

Friday, 21 August 2015

చీప్ లిక్కర్‌ పాలసీకి కాంగ్రెస్‌ వ్యతిరేకం : ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన చీప్ లిక్కర్‌ పాలసీకి కాంగ్రెస్‌ వ్యతిరేకమని టీ.పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం నేరేడుచర్ల మండలంలో ఉత్తమ్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
చీప్‌ లిక్కర్‌ పాలసీ కారణంగా యువత పక్కదోవ పడుతుందన్నారు. చీప్‌ లిక్కర్‌ పాలసీపై మహిళలతో కలిసి ఉద్యమిస్తామని ఆయన తెలిపారు. రైతులకు వెంటనే రూ.లక్ష రుణమాఫీ చేయాలని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు.

No comments:

Post a Comment