ఓయూలో బీ కేటగిరి మెడికల్
కౌన్సెలింగ్ శుక్రవారం ప్రారంభం అయింది. ఈ కౌన్సెలింగ్ రేపటివరకు
నిర్వహించనున్నట్లు వైద్య విద్యాశాఖాధికారులు చెప్పారు. కాగా మెడికల్
ఫీజులు తగ్గించాలని డిమాండు చేస్తూ ఓయూలో మెడికల్ కౌన్సెలింగ్ను
విద్యార్థి సంఘాల కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో 30 మంది విద్యార్థులను
పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఓయూలో ఉద్రిక్తత రాజుకుంది.
No comments:
Post a Comment