మెదక్ జిల్లా
నారాయణ్ఖేడ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే పటోళ్ల కిష్టారెడ్డి (67) కన్నుమూశారు.
మంగళవారం ఉదయం ఎస్ఆర్నగర్లోని ఆయన నివాసంలో గుండెపోటుతో తుదిశ్వాస
విడిచారు. ప్రస్తుతం తెలంగాణ పీఏసీ చైర్మన్గా కిష్టారెడ్డి విధులు
నిర్వహిస్తున్నారు. కిష్టారెడ్డి నారాణ్ఖేడ్ మండలం పంచ గ్రామంలో
జన్మించారు. సర్పంచ్గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన కిష్టారెడ్డికి
శివారాజ్షెట్కర్ రాజకీయ గురువు.
No comments:
Post a Comment