విదేశాల్లో పీజీ, ఎంఫిల్,
పీహెచ్డీ కోర్సులు అభ్యసించదలుచుకున్న ఓబీసీ, ఈబీసీ విద్యార్థులకు
‘అంబేద్కర్ సెంట్రల్ సెక్టార్ స్కీమ్ ఇంట్రస్ట్ సబ్సిడీ’ పథకాన్ని
కేంద్రప్రభుత్వం ప్రకటించింది. 2015-16 విద్యాసంవత్సరంలో విదేశాల్లో
చదుకోవాలనుకునే వారికి బ్యాంకులు వడ్డీలేని రుణం అందిస్తాయి. ఈ రుణం
పొందాలనుకునే ఓబీసీ విద్యార్థుల కుటుంబ వార్షికాదాయం రూ.3 లక్షలలోపు, ఈబీసీ
విద్యార్థుల ఆదాయ పరిమితి రూ.లక్ష లోపు ఉండాలని తెలంగాణ బీసీ సంక్షేమశాఖ
ముఖ్యకార్యదర్శి టీ.రాధ ఒక ప్రకటనలో తెలిపారు.
No comments:
Post a Comment