గుడుంబా తాగితే అనారోగ్యం
పాలైతే... చీప్లిక్కర్ తాగితే ఆరోగ్యం చెడిపోదా అని మాజీమంత్రి, తెలంగాణ
బచావో మిషన్ వ్యవస్థాపకులు నాగం జనార్ధన్రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ
బచావో మిషన్ కార్యాలయాన్ని నాగం ప్రారంభించారు. కేసీఆర్ ఏడాదిలో
మూడుసార్లు కాన్వాయ్ మార్చారని, మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణను పేద
రాష్ట్రంగా మార్చారని ఆయన ఆరోపించారు. సెక్రటేరియెట్ను కూలగొట్టి
బుర్జ్ఖలీఫా లాంటివి కట్టిస్తామంటున్నారని ఆయన విమర్శించారు. స్థానికతను
వివాదం చేశారని, సంక్షేమపథకాలకు నిధులు కోత పెడుతున్నారని ఆయన ఆరోపించారు.
No comments:
Post a Comment