telangana web news
Pages
Press Release
Upcoming events
All meadia
Sunday, 23 August 2015
29 నుంచి వ్యవసాయ కోర్సుల కౌన్సెలింగ్
హైదరాబాద్;
వ్యవసాయ డిప్లొమా కోర్సుల రెండో విడత కౌన్సెలింగ్ 29 నుంచి రాజేంద్రనగర్లోని జయశంకర్ వ్యవసాయ వర్సిటీ ఆడిటోరియంలో జరుగుతుందని వర్సిటీ ప్రత్యేకాధికారి వి.ప్రవీణ్రావు తెలిపారు. ఇతర వివరాలకు www.pjtsau.ac.inలో చూడవచ్చన్నారు.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment