ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో
ప్రవేశానికిగాను విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన నేటి నుంచి
ప్రారంభమవుతుంది. ఇందుకోసం తెలంగాణలో 16 కేంద్రాలను ఏర్పాటుచేశారు. 30వ
తేదీ వరకు ప్రక్రియ జరుగుతుంది. తొలిరోజు 1 నుంచి 15వేల ర్యాంకు వరకు
సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది. ఇది పూర్తయ్యాక 28 నుంచి 31వరకు వెబ్
ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు.
No comments:
Post a Comment