All meadia

 

Thursday, 27 August 2015

నేటి నుంచే ఐసెట్‌ ధ్రువపత్రాల పరిశీలన

ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికిగాను విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన నేటి నుంచి ప్రారంభమవుతుంది. ఇందుకోసం తెలంగాణలో 16 కేంద్రాలను ఏర్పాటుచేశారు. 30వ తేదీ వరకు ప్రక్రియ జరుగుతుంది. తొలిరోజు 1 నుంచి 15వేల ర్యాంకు వరకు సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది. ఇది పూర్తయ్యాక 28 నుంచి 31వరకు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు.

No comments:

Post a Comment