All meadia

 

Tuesday, 25 November 2014

Web more Primary వాటర్ గ్రిడ్ పై పంచాయితీ రాజ్ శాఖా మంత్రి కె. తారకరామారావు సమీక్ష తేది25-10-2014 వాటర్ గ్రిడ్ పై పంచాయితీ రాజ్ శాఖా మంత్రి కె. తారకరామారావు సమీక్ష – ప్రెస్ నోట్ కవరేజి కోసం వివరాలు తెలంగాణ ప్రభుత్వానికి ప్రధానమై కార్యక్రమం వాటర్ గ్రిడ్ ప్రాజెక్టని పంచాయితీ రాజ్ శాఖా మంత్రి కె. తారకరామారావు అన్నారు. ప్రజలకు నీళ్లిచ్చిన ప్రభుత్వాన్ని ప్రజలకు పదికాలాలు గుర్తించుకుంటారి, దీనికి ఇరవై సంవత్సరాల కింద సిద్దిపేటకి నీళ్లందించిన ముఖ్యమంత్రిని ఇప్పటికి గుర్తుంచుకొవడం ఉదాహరణ అన్నారు. వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరించేందుకు సిధ్ధంగా ఉందని రూరల్ వాటర్ వర్స్క్ శాఖా సిభ్బందిది హమీ ఇచ్చిన అయన, ప్రాజెక్టు పూర్తి చేసేందుకు వేగంగా పని చేయాలని సూచించారు. ఈ రోజు జరిగిన అర్ డబ్యూ ఏస్ ఈ ఏన్ సి అఫీసులో జరిగిన సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ ప్రాధాన్యత గుర్తించి ఉద్యోగులకి వాహన సదుపాయంతో పాటు , ల్యాప్ ట్యాప్ లాంటి సౌకర్యాలను అమెదించిందని తెలిపారు. వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట వేగంగా పూర్తి చేసేందుకు శాఖలో ఉన్న అన్ని డిప్యూటేషన్లను రద

.

No comments:

Post a Comment