తెలంగాణ వెబ్ న్యూస్, హైదరాబాద్:
గ్రేటర్ హైదరాబాద్ లో 11 వేల మంది బ్లెగ్గర్ లుగా ఉన్నారని సంస్థ జనరల్ సెక్రెటరీ డాక్టర్ శంకర్ నారాయణ్ అన్నారు. శనివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్ జీ ఓ ఎస్ సంస్థ 120 ఫెడరేషన్ లతో కలిసి పని చేస్తున్నామన్నారు. 3500 మిగిలిన వారు బ్లెగ్గర్ లుగా మిగిలిపోతున్నారన్నారు. వయస్సును బట్టీ చదువును, బట్టీ వారికి ట్రైనింగ్ ఇస్తున్నట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం బ్లెగ్గర్స్ పేరు మీద ప్రజలు 20 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని పేర్కొన్నారు. కుత్భుల్లా పూర్ లో ఎన్ జీవో సంస్థ 50 మందికి ఉపాధిని కల్పిస్తున్నట్ల తెలిపారు. త్వరలో 40 సెంటర్లను ఏర్పాటు చేసిన బ్లెగ్గర్లకు ఉపాధి అవకాశాలు, వారి స్టోమతను బట్టీ వారికి ఉపాధిని కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నారాయణ, శంకర్ నారాయణ, స్వర్ణ గౌడ్, భరత్ కుమార్, చంద్రక దేవి తదితరులు పాల్గొన్నారు.
.jpg)
No comments:
Post a Comment