- హోటల్ మినర్వకు ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ హాజరు కానున్నారు.
- యుఎన్ఐ గ్లోబల్ యూనియన్ ఐటీ ఎంప్లాయిస్...
- ఐటీ రంగం ఉద్యోగులకు బరోసా...
టిఎస్సార్ ప్రసాద్ తదితరులు....
తెలంగాణ వెబ్ న్యూస్, హైదరాబాద్: యూనియన్ ఆఫ్ ఐటీఈఎస్ ఆధ్వర్యంలో ఎంప్లాయిస్ కి సహాయ సహాకారాలు అందించడానికి ముందు ఉంటుందని సంస్థ జనరల్ సెక్రెటరీ కార్తీక్ శేఖర్ అన్నారు. శనివారం సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణ మూర్తి, త్యాగరాజన్, వందన, రాజేంద్ర, టిఎస్ ఆర్ ప్రసాధ్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment