తెలంగాణ వెబ్,న్యూస్;సభలో ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తూ తమ పార్టీ ఎమ్మేల్యేల హక్కులను కాలరాస్తోందని టీడీపీ ఎమ్మేల్యేలు ఆందోళన వ్యక్తం చేశారు.టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకరరావు వినతిపత్రం సమర్పించారు.బీఏసీ సమావేశానికి టీడీపీ తరపున ఒక్కరికి మాత్రమే అవకాశం ఇవ్వడం దురదృష్టకరమన్నారు.
No comments:
Post a Comment